పేదింటి పెద్ద మరణిస్తే కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం (ఎన్ఎఫ్బీఎస్) భరోసా ఇవ్వలేకపోతున్నది. కరీంనగర్ జిల్లాలో ఆశించిన స్థాయిలో అమలు కా
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) లబ్ధిదారులకు సామాజిక భద్రత కింద ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని గరిడేపల్లి మండల తాసీల్దార్ బండ కవిత తెలిపారు.