అప్పుడే పుట్టిన పసిపాపకు 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడిన ఘటన మెదక్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. మెదక్ ప్రభుత్వ దవాఖానలో అప్పుడే పుట్టిన పాప ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుండడంతో 108 అంబులెన్స్లో హైదరాబాద�
అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్లపొదల్లో విసిరేసి పేగుబంధాన్ని వదులుకున్నది ఓ మూర్ఖురాలు. ఈ అమానవీయ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం పాత్రపురంలో బుధవారం వెలుగుచూసింది. కనురెప్పలు తెరువకముందే
New born Baby Girl Thorn Bushes | ములుగు జిల్లాలో అమానవనీయ ఘటన చోటు చోసుకుంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సిన చిట్టితల్లిని కర్కశంగా వదిలేశారా చిన్నారి తల్లిదండ్రులు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని వెంకటాపురం నూగూర�
మూడో కాన్పులోనూ భార్య ఆడపిల్లనే కన్నదన్న కోపంతో ఒక భర్త అప్పుడే పుట్టిన కుమార్తెను నేలకేసి కొట్టి చంపిన అమానుష ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పూర్ణాపూర్ దెహత్కు చెందిన షాబూ, ఫర్హాన్ దంపతులు. వీరి�
బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువును కుక్కలు పాక్షికంగా తినేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ పసికందు మరణించింది. కర్ణాటకలోని మాండ్య జిల్లా�