Grama panchayats | రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ, మండలి బిల్లును ఆమోద�
పల్లెల్లో సర్పంచ్ల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండ
తండాలను పంచాయతీలుగా మార్చడంతోపాటు 500 జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా మార్చితే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయన్న ముందుచూపు ఆలోచనతో సీఎం కేసీఆర్ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలోని తండాలు, 50