రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, నలుగురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కానీ, మంత్రివర్గంలో స్థానం కోసం సామాజిక
ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులకు శుక్రవారం శాఖలు కేటాయించారు. లాఅండ్ ఆర్డర్, జీఏడీ, పబ్లిక్ఎంటర్ప్రైజెస్ శాఖలు సీఎం చంద్రబాబు వద్దే ఉండగా మిగతా 24 మందికి వివిధ శాఖలు కేటాయించారు.
Pujab Cabinet: పంజాబ్ నూతన మంత్రివర్గం కొలువుదీరింది. చరణ్జీత్ సింగ్ క్యాబినెట్ సహచరులుగా మొత్తం 15 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వారిచేత పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్