ఫ్రెంచ్కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో..మధ్యస్థాయి ఎస్యూవీ డస్టర్ మాడల్ను తిరిగి దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. రూ.10.49 లక్షల ప్రారంభ ధరతో ఈ మాడళ్లు లభించనున్నాయని పేర్కొంది.
దేశీయ మార్కెట్లోకి మరో మాడల్ను అందుబాటులోకి బీఎండబ్ల్యూ తీసుకొచ్చింది. చెన్నై ప్లాంట్లో తయారైన బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి వుంటుం�