ఖమ్మం మెడికల్ కాలేజీ నూతన భవనాన్ని వచ్చే ఏడాదికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఇందుకోసం పనులను త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ దవాఖాన నూతన భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బాన్సువాడ పట్టణంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బాన్సు
ఇరుకైన గది.. సాధారణ కుర్చీలు.. అరకొర వసతులు.. ఇదీ ఒకప్పటి మున్సిపల్ సమావేశంలో కనిపించే సన్నివేశం. అదే ఇప్పుడు అసెంబ్లీని తలపించే విశాలమైన హాలు, సౌకర్యవంతమైన కుర్చీలు, ఏసీ వసతుల నడుమ మున్సిపల్ సమావేశాలు కా
ఇబ్రహీంపట్నం సమీపంలో నిర్మాణంలో ఉన్న డిగ్రీ కళాశాల భవనాన్ని త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కృషిచేస్తామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యా జాయింట్ డైరెక్టర్ యాదగిరి అన్�
వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటకు తెలంగాణ స్టేట్ గురుకుల మైనార్టీ బాలికల పాఠశాలతోపాటు జూనియర్ కళాశాల(1) ఏర్పాటు కానుంది. ఈ మేరకు నూతన భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారం�