ఆటపాటలతో ఇన్నాళ్లూ సందడి చేసి చిన్నారులు ఇక బడిబాట పడుతున్నారు. పాఠశాలలకు ఆదివారంతో వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి తరగతి గదుల తలపులు తెరుచుకోనున్నాయి. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతికూల పరిస్�
రాష్ట్రంలో నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైతున్నప్పటికీ పలు విద్యా సంస్థల యాజమాన్యాలు తమ బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
ఆగస్టులోపు అదనపు తరగతి గదులు.. డిసెంబర్లోపు టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ర్టాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 1,823 బాలికల టాయిలెట్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 342 మాత్రమే ప
మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా.. ఇప్పటి వరకు ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ ఊసేలేదు. అసలు ఈ సంవత్సరం ఇంత వరకూ క్లాత్ సరఫరా కాలేదు. దీంతో ఈ ఏడాది యూనిఫామ్ పంపిణీపై అనుమానాల�
కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు పాతరేస్తున్నాయి. నూతన విద్యాసంవత్సరం ఆరంభానికి చాలా సమయమున్నా అడ్మిషన్ల దందాకు తెర లేపాయి. కొన్ని ప్రైవేట్ బడులైతే అసలు అనుమతి లేకుండానే ప్రవేశాలు ప్రారంభించాయి. �
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు వివిధ రకాల వాహనాలను ఆశ్రయిస్తుంటారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం తమ సొంత బస్సుల్లోనే విద్యార్థులను ప�