గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో 57 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు అర్హులైన వారికి ఒకేసారి అప్పటి ప్రభుత్వం పింఛ�
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరు పేదలు ‘పింఛనివ్వు.. నీ బాంచన్' అని చేయిచాచే దుస్థితి ఏర్పడు తోంది. నాడు ఉమ్మడి రాష్ర్టాన్ని 60 ఏళ్లు పాలించిన నాటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు నిరుపేదలను
సమైక్య రాష్ట్రంలో కొందరికే పింఛన్లు వచ్చేవి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులతో పాటు ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులను అకున చేర్�
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇటీవల మంజూరు చేసిన కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గడప గడపకూ తిరిగారు. పాలకుర్తి నియోజకవర్గంలో గురువారం ఆయన పలు గ్రామాల్లో పర్యట�