పాల్లో శుక్రవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. 41 మంది భారత యాత్రికులతో వెళ్తున్న బస్సు నదిలోకి పడటంతో మహారాష్ట్రకు చెందిన 27 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Bus in river | ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టూరిస్టు బస్సు యాత్రికులతో వెళ్తూ.. (Indian passenger bus) అదుపుతప్పి నేపాల్ (Nepal) లోని తానాహున్ జిల్లాలో మార్స్యాంగ్డి నది (Marsyangdi river) లో పడిపోయింది. అనంతరం ఒడ్డుకు కొట్టుకుని వచ్
Bus in river | ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రయాణికుల బస్సు (Indian passenger bus) అదుపుతప్పి నేపాల్ (Nepal) దేశం తానాహున్ జిల్లాలోని మార్స్యాంగ్డి నదిలో పడిపోయింది. అనంతరం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. ఈ ప్రమాదంలో 11 మంద�
Bus in river | భారత్కు చెందిన ఓ ప్రయాణికుల బస్సు (Indian passenger bus) నేపాల్ (Nepal) లో నదిలోకి దూసుకెళ్లింది. నదిలోకి దూసుకెళ్లిన బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నేపాల్లోని తానాహున్ జిల్లా (Tanahun district) లో ఈ ఘటన చోటచేసుకుంది.