సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయే ఎంపీ అర్వింద్.. లోక్సభలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలను సభలో కనీసం లేవనెత్తట్లేదు. చివరకు తాను బాండ్ పేపర్ మీద రాసి
దేశవ్యాప్తంగా ఓ వైపు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ర్టాలు అప్రమత్తం కావాలని, టెస్టులు, ట్రేసింగ్ చేయాలని, అర్హులందరికీ టీకాలు వేయాలని కేంద్రం చెబుతున్నది తప్ప.. బూస్టర్ డోస్పై మాట మాట్లాడటం లేదు
కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. మే డే సందర్భంగా కందుకూరు మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్యర్యంలో జె