ఓ చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. తండ్రి నడుపుతున్న లారీ చక్రాల కింద నలిగి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూల్క�
Minister Achchennaidu | ఏపీలో ఐదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
గిరిజనులను మోసం చేసిన బీజేపీకి ఓట్లేయమని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ ఆల్ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఆర్.రవీంద్రనాయక్ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించ�
తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి చిరునామాగా నిలిచిన కాకతీయ కట్టడాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. శిల్పకళా నైపుణ్యానికి చిహ్నంగా ఉన్న వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణం ప
మంత్రి సత్యవతి రాథోడ్ | కొవిడ్ పాజిటివ్ రాగానే ఆందోళన చెందవద్దని, ధైర్యం కోల్పోకుండా సరైన చికిత్స తీసుకుంటే కొవిడ్ నుంచి కోలుకోవడం కష్టంకాదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.