OU Students | మన దేశంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలి.. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్న కాలంలో మన దేశంలోఉన్న పరీక్షా విధానం పూర్తిగా కుళ్లిపోయింది. ప్రతీ సారి అవినీతి జరుగుతోంది.. పేపర�
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థుల పై పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవార�
Padma Devender Reddy | ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిందని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను వినాలే తప్ప, బలప్రయోగంతో నిరసనలను అణచివ�
నీట్-యూజీ రీ టెస్ట్లో జరిగిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎంబీబీఎస్ విద్యార్థులు నడుపుతున్న సాల్వర్ సిండికేట్ తాజాగా బయటపడింది. ఈ ముఠా ఎన్టీఏ చేసిన భద్రతా ఏర్పాట్లను ఛేదించింది. సాల్వర
NEET Scam : దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్తో యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆందోళన వ్యక్తం చేశారు.
NEET Paper Leak : నీట్ ప్రశ్నాపత్రం లీక్పై బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు చేపడతామని, దీనిపై తాము కఠిన చట్టం తీసుకొస్తున్నామని, భారత ప్రభుత్వం కూడా చట్టంలో ఓ నిబంధ�
NEET Scam : నీట్ పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు, ప్రశ్నాపత్రాల లీకేజ్, నెట్-యూజీసీ 2024 పరీక్ష వివాదంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టారు.
NEET scam | నీట్ పరీక్షలో అక్రమాలకు సంబంధించి కొత్త అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. నీట్ అక్రమాల వ్యవహారం ఈ ఏడాది మొదలయ్యింది కాదా, గతంలోనూ జరిగాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నీట్ పేపర్ లీక్ కేవలం ఒక ప్రాంతానికి, ఐదారుగురు విద్యార్థులకు పరిమితమైనది కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందల మంది విద్యార్థులకు పరీక్షకు ముందే పేపర్ను లీక్ చేసి వందల కోట్లు అర్జించాలని పే�
నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక్కమాట మాట్లాడని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి పదవిలో కొనసాగే అర్హతలేదని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొన్నది.
మెడికల్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఎన్ఎస్యూఐ కార్యకర్తలు శనివారం మెరుపు ధర్నాకు దిగారు.
నీట్ యూజీలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు సహకరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ఇప్పటి వరకు గుజారాత్లోని పంచమహ జిల్లా గోద్రా పట్టణంలోని ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, టీచర్ సహా ఐదు�