అనుమతి లేకుండా అక్రమంగా నార్కొటిక్, సైకొట్రోపిక్ సబ్స్టెన్సెస్ డ్రగ్స్ విక్రయిస్తున్న నగరంలోని పలు దవాఖానలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, అబ్కారీ అధికారులతో కలిసి దాడులు నిర్వ�
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద తెలంగాణలో తొలిరోజు 89 కేసులు నమోదైనట్లు సీఐడీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
Telangana | కొత్తగా అమలులోకి వచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (ఎన్డీపీఎస్) కింద మేడ్చల్ ఎక్సైజ్ ఈఎస్ పరిధిలో తొలి కేసు నమోదైంది.
నిజామాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పోక్సో, ఎన్డీపీఎస్ చట్టాలపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సరిహద్దుల నుంచి తెలంగాణలోకి అక్రమ మద్యం రాకుండా రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు సమర్థంగా అడ్డుకున్నారు. ఈ ఏడాది నమోదైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కేసులు, ఎన్డీపీఎస్ కేసుల వివరాలను అధికారుల�
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించాయి. నగరంలోని చైతన్యపురిలో (Chaitanyapuri) డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) పెద్దమొత్తంలో కొకైన్ (Cocaine) పట్టుబడింది. ఆఫ్రికా దేశం నైరోబీ (Nairobi) నుంచి ముంబై (Mumbai) వెళ్తున్న విమానం ఢిల్లీలో ఆగింది.