మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి నాగాలాండ్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార నేషనలిస్ట్ డెమోక్రటి�
అత్యధిక రాజకీయ పార్టీలు కలిగిన నాగాలాండ్లో (Nagaland) అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్డీపీపీ-బీజేపీ (NDPP-BJP) కూటమికే అన్ని పార్ట
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections results) కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో అధికారులు కౌంటింగ్ (Counting) ప్రక్రియ ప్రారంభించారు.
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ (Polling) కొనసాగనుంది.
Nagaland | నాగాలాండ్ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేకుండా పోయింది. ఏకంగా ప్రతిపక్ష నేతే తన మద్దుతుదారులతో కలిసి అధికార కూటమిలో చేరారు. రాష్ట్రంలో మరో ఏడాదిలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఈ విలీనం జరగడం