Hyderabad | బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నాన్ కమ్యూనికేబుల్ డిసీజస్(ఎన్సీడీ)కిట్స్ను గ్రేటర్ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో ఉచితంగా అందజే�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)వి న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్స్�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దవాఖానల్లో మెరుగైన సేవలందించడంలో సఫలమై ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొన్న ప్రభుత్వం.. పలు వ్యాధులకు నిత్యం వాడే మందులను కిట్ల రూపంలో అందిం�
మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం బీపీ, షూగర్ వ్యాధి గ్రస్తులకు ఎంపీపీ సంగెం శ్రీనివాస్ ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి�