ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. సుక్మా జిల్లాలోని జాగర్గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు.
నక్సలైట్ల దాడిలో ఐదుగురు జవాన్లు మృతి12మందికి గాయాలుమహిళా నక్సల్ మృతిఛత్తీస్గఢ్లోఎన్కౌంటర్ కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 3: దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయ�
కొత్తగూడెం క్రైం, మార్చ్ 29: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. జిల్లాలోని కోబ్రామెందా అటవీ ప్రాంతంలో భారీగా నక్సలైట్లు ఉన్నారన్న సమాచారం మేరకు పోల�
రాయ్పూర్ : దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘోటియా సమీపంలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఏఎఫ్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు �