మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. సంఘటనా స్థలం నుండి పోలీసులు మూడు రైఫిళ్లను స్వాధీనం చేసుక�
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
Encounter | మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు కంచుకోట అయిన అబుజ్మడ్ ప్రాంతం ఈ ఎన్కౌంటర్ జరిగ
ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవులు మరోసారి రక్తమోడాయి. బీజాపూర్ జిల్లా గంగలూరు దండకారణ్యంలో శుక్రవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు రహస్యంగా సమావేశమవుతున్నారన�
Deputy CM Vijay Sharma: చత్తీస్ఘడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన నకల్స్ అందరూ కరుడుకట్టిన నక్సలేట్లు అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. ఆ నక్సల్స్ నుంచి ఆయుధాలను, మందుగుండు సామాగ�