ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నవోదయ ప్రవేశపరీక్షలో విజయాన్ని సాధించిన గుండంపల్లి గ్రామానికి చెందిన జక్కుల నవదీప్ను కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు.
NAVODAYA | కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (సెంటనరీ కాలనీ) ఆధ్వర్యంలో బేగంపేట గ్రామం లో నిర్వహిస్తున్న సాయి ప్రగతి విద్యానికేతన్ క్వాన్వెంట్ పాఠశాల కు చెందిన ఈ ర్ల విక్రమాదిత్య అనే విద్యార్ధి నవోదయ గురుకులం పాఠశాలలో
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిది, పదకొండో తరగతిలో ఉన్న ఖాళీల భర్తీ కో సం నిర్వహించే పరీక్ష ఈనెల 10న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు.
తెలంగాణపై మేం సవతి తల్లి ప్రేమ చూపించడంలేదు.. రాష్ట్రాల వికాసమే దేశ వికాసం.. ఇప్పటికే ఎన్నో నిధులు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కావాలన్నదే మా ఆకాంక్ష. – న్యూఢిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో కేంద్ర హోం మ�