ద్వి, త్రిచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ..దేశీయ మార్కెట్కు మరో ఎలక్ట్రిక్ ఆటోను పరిచయం చేసింది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో విడుదల చేసిన ఈ ఆటో ధర రూ.2.95 లక్షలుగా నిర్ణయించింది.
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయి దాటింది. వందో రాకెట్ ప్రయోగం దిగ్విజయంగా జరిపి గగన వీధుల్లో భారత కీర్తి పతాకాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకుపోయింది. బుధవారం నాటి ప్రయోగానికి ఇదొక్కటే కాకుండ�
దేశీయ నావిగేషన్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కొత్తగా శాటిలైట్ను ఇస్రో ప్రయోగించనున్నది. మే 29న నావిక్ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నది. 10.42 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించనున