G20 summit | ఉక్రెయిన్కు జీ20 (G20 summit) బాసటగా నిలిచింది. ఆ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా బలవంతంగా ఉక్రెయిన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రపంచ దేశాల అధినేతలు వ్యతిరేకించారు. అలాగే అణ్వాయుధాలను ప్రయోగిస్తా�
అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను బ్రిక్స్ దేశాలు గౌరవిస్తాయని కూటమి దేశాల అధినేతలు పేర్కొన్నారు. చైనా అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరిగింది
అభివృద్ధి చెందిన దేశాల నుంచే కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వాతావరణ మార్పులకు ఆ దేశాలే ప్రధాన కారణమని తెలిపారు. వాతావరణ మార్పుల్లో భారత్ పాత్ర చాలా చిన్నదని చెప్పా�