యువ శక్తితో అభివృద్ధి చెందిన దేశం కావాలన్న కల సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రానున్న 25 ఏండ్లలో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతదే కీలక భూమిక అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
స్వామి వివేకానందుడు ఒక హిందూ తత్త్వవేత్త మాత్రమే కాదు. సామాన్య జనంతో మమేకమై ఒంటిపూట
అరకొర తిండితో, చాలీచాలని వస్ర్తాలతో పదేండ్ల పాటు యావత్ భారతదేశంలో పర్యటించారు.
మేము సైతం సమాజానికి సేవ చేయాలనే భావన యువతలో అధికమవుతున్నది. కొంతమంది ఇప్పటికే వివిధ సంఘాలు స్థాపించి, లేదా గ్రామాల్లో ఒక్కటిగా అయి తమ సమీపంలో ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు.
భారతావనిలో యువత ప్రాధాన్యతను చాటిచెప్పిన మహనీయుల్లో స్వామి వివేకానంద ఆద్యులు. యువ శక్తితోనే దేశ కీర్తి ప్రతిష్ఠలు నిలుస్తాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని వివేకానంద ఉద్బోధించారు. ఆయన కన్నుమూసి 120 ఏండ్లయి�