అంతర్యుద్ధాలు, తీవ్ర గందరగోళ పరిస్థితులతో మన పొరుగు దేశాలు అల్లాడుతున్న వేళ భారత దేశం ఇంత బలంగా, ఐక్యంగా ఉందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
Yogi Adityanath : దేశ ప్రజలు కలిసికట్టుగా ఉంటేనే జాతి మనుగడ సాగుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. జన్మాష్టమి వేడుకల సందర్బంగా ఆగ్రాలో సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మనమంతా కలిసి ఉంటేనే జాతి పటిష్టంగా
మండల్ కమిషన్ అమలు జరపాలని ఎగిసిన ఉద్యమ పరిణామాల తర్వాత తిరిగి బీసీ చైతన్యం ఇప్పుడు తెలంగాణ అంతటా బలంగా వీస్తున్నది. ఇది ప్రతి బీసీ ఎదను తడుతున్నది. బీసీ కులాల నుంచి ఎగుస్తున్న చైతన్యం ఎటువైపునకు దారిత�