హైదరాబాద్ వేదికగా జాతీయ పవర్లిఫ్టింగ్ టోర్నీకి మంగళవారం తెరలేచింది. పోటీలను రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్థాయి పవర్లిఫ్టింగ్ టోర్నీలో రంగారెడ్డి జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకుంది. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన రంగారెడ్డి మహిళల కేటగిరీలో రన్నరప్ కై�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. స్థానిక ఎల్బీ స్టేడియంలో బుధవారం నుంచి చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు జాతీయ పవర్ లిఫ్టింగ్ �