కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే ఈ ఏడాది కూడా జనగణన చేపట్టే అవకాశం లేదు. దీనికోసం 2025 సంవత్సరానికి బడ్జెట్లో కేవలం 574.80 కోట్లను మాత్రమే కేటాయించారు.
Census 2025 | దేశంలో జనగణన నిర్వహించేందుకు ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో జనాభా లెక్కల సేకరణ మొదలు కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Caste Census : వచ్చే ఏడాది జనాభా లెక్కింపు ఉంటుందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే జనాభాతో పాటు కుల గణన కూడా చేపడుతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓబీసీ లెక్క తేల్