కార్పొరేట్ శక్తులు వ్యవసాయరంగంలో ప్రవేశించకుండా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపునిచ్చారు.
సైబర్ నేరాలను అరికట్టే ఉద్దేశంతో నల్సార్ యూనివర్సిటీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నదని, ఈ-కామర్స్పై కేంద్రం జాతీయ పాలసీని సత్వరం తేవాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి
హైదరాబాద్ : ఈ-కామర్స్పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ సమావేశం నగరంలోని శాస�
TRS | ధాన్యం సేకరణపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) అలుపెరుగని పోరాటం చేస్తున్నది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చింది.