నగర శివారులోని చిలుకూరు మృగవని జాతీయ ఉద్యానవనం పచ్చని అందాలకు, జంతు, జీవ జాతులకు నిలయంగా ఉంది. అభివృద్ధి, అవసరాల పేరుతో అటవీ ప్రాంతంలోని భూములను వినియోగించడం వల్ల అటవీ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బ త�
పులికి అడవులే ఆవాసం. అక్కడి నీటి చెలిమెలో దాహార్తిని తీర్చుకుంటుంది. కానీ దాని పరిసరాల్లోకి మనిషి వెళ్తున్నాడు. కలుషితం చేస్తున్నాడు. పర్యావరణానికి హాని కలిగిస్తూ అడవినీ బలిపెడుతున్నాడు. ప్లాస్టిక్ వ�
King Snake | పాములకు తెలివి ఉంటుందా? అంటే ఈ పామును చూసిన తర్వాత ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే పాములు నున్నగా ఉన్న గోడల పైకి ఎక్కలేవు. ఎక్కినా కూడా కొద్ది దూరం మాత్రమే వెళ్లగలుగుతాయి. ఆ తర్వాత కిందకు పడ
గువాహటి : అసోంలోని రాజీవ్గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరును ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. పేరులోంచి రాజీవ్గాంధీ పేరును తొలగించి ఒరాంగ్ నేషనల్ పార్కుగా మార్చాలని అసోం కేబినెట్ తీర్మానించింది. ద�