బాలానగర్-మెదక్ జాతీయ రహదారి 765డీ పైన మూల మలుపులు ప్రమాదాలకు పిలుపుగా మారాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల టోల్ప్లాజా నుంచి నర్సాపూర్ మీదుగా వెళ్తున్న జాతీయరహదారి 765డీ పైన 16 కిలోమీటర్ల మేర పదుల సంఖ్యలో �
పాత జాతీయ రహదారితోనే షాద్నగర్ మరింత అభివృద్ధి సాధించనుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తారు రోడ్డు పనులను ఆదివారం ప్రారంభించారు.
జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న అంతర్గాం గ్రామస్తులు అధైర్యపడొద్దని అండగా ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. బుధవారం గ్రామంలో రోడ్డు విస్తరణలో పోతున్న �
దేశ ఆర్థికవ్యవస్థ రహదారులపై ఆధారపడి ఉంటుంది. రహదారి వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉంటే ఆర్థికవ్యవస్థ అంతా బలోపేతంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాల్నంటే రహదారులు అభివృద్ధికి చిహ్నం. అభివృద్ధి చెందిన రహదారులున్న ప్రా