Nitin Gadkari | శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడకపోతే రాష్ట్రానికి కేటాయించిన ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులు రద్దవుతాయని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులు త్వరితగతిన చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్) కార్యదర్శి అనురాగ్ జైన్కు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి క�
నాటి సమైక్య రాష్ట్రంలో గతుకుల రోడ్లపై నరకం చూసిన ఉమ్మడి జిల్లా ప్రజానీకం నేడు స్వరాష్ట్రంలో తళతళా మెరిసే రోడ్లపై దూసుకెళ్తున్నది. పల్లె నుంచి పట్నం దాకా రోడ్లన్నీ అద్దాల్లా మారడంతో సులువుగా.. సాఫీగా రాక