జాతీయస్థా యి హ్యాండ్బాల్ టోర్నీ రాష్ట్ర జట్లు విజేతగా నిలువాలని విశ్రాంత గురుకులాల రాష్ట్ర క్రీడాధికారి రమేశ్బాబు అన్నారు. హర్యాన రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఎస్జీఎఫ్
జాతీయ 50వ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ టోర్నీకి తెరలేచింది. స్థానిక సరూర్నగర్ స్టేడియం వేదికగా మంగళవారం టోర్నీ అట్టహాసంగా మొదలైంది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీ�
హైదరాబాద్ వేదికగా ఈనెల 29 నుంచి 50వ జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్షిప్ మొదలుకానుంది. ఈ సందర్భంగా టోర్నీ పోస్టర్ను ఆదివారం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా ఈనెల 7 నుంచి మొదలయ్యే 37వ సబ్జూనియర్ జాతీయ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీల బ్రోచర్ను రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ సోమవారం ఆవిష్కరించారు. సరూర
జయేశ్ రంజన్కు ఆహ్వానం హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో జాతీయస్థాయి టోర్నీ ఆతిథ్యానికి సిద్ధమైంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 11వరకు 37వ జాతీయ హ్యాండ్బాల్ సబ్జూనియర్ చాంపియన్షిప్ జరుగనుంది. ఈ నే