ఆల్ ఇండియా డెమెక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జాతీయ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీకే శ్రీమతి, కననిక ఘోష్ ఎన్నికయ్యారు. 14వ జాతీయ మహాసభలు బుధవారం హైదరాబాద్లో ముగిశాయి.
ఈ నెల 24 నుంచి 28 వరకు హైదరాబాద్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి తెలిపారు. తెలంగాణలో జా�
అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్(ఏబీఆర్ఎస్ఎం) జాతీయ సమావేశాలు ఆదివారం నుంచి రాజస్థాన్లోని జైపూర్లో జరగనున్నట్టు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సురేశ్ తెలిపారు.
స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్) 9వ జాతీయ మహాసభలు శుక్రవారం కోల్కతాలో ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు జరుగనున్న ఈ రజతోత్సవ వేడుకలకు తెలంగాణ నుంచి 38 మంది ప్రతినిధులు హాజరయ్యారు.