మహిళల జాతీయ బాక్సింగ్ టోర్నీలో మనీశా మౌన్, జాస్మిన్ లంబోరియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల 60కిలోల క్వార్టర్స్లో జాస్మిన్.. పూనమ్ కైత్వాస్(మహారాష్ట్ర)పై అలవోక విజయం సాధించింది.
కోలా (మహారాష్ట్ర) వేదికగా జరిగే జాతీయ బాక్సింగ్ టోర్నీకి తెలంగాణకు చెందిన ఐదుగురు బాక్సర్లు ఎంపికయ్యారు. ఈ నెల 19న మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బా�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సోనెపట్(హర్యానా) వేదికగా ఈనెల 26 నుంచి మొదలయ్యే నాల్గవ జాతీయ జూనియర్ మహిళల బాక్సింగ్ టోర్నీకి రాష్ట్ర గురుకుల విద్యార్థులు హైమావతి, హర్షిత ఎంపికయ్యారు. సికింద్రాబాద్లో జరిగి�