వచ్చే ఏడాది జరిగే నీట్ ఎండీఎస్, నీట్ ఎస్ఎస్ పరీక్షలతోపాటు ముఖ్యమైన పలు ఇతర పరీక్షల తేదీలను ఎన్బీఈఎంఎస్ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్) తాత్కాలికంగా ప్రకటించింది.
నీట్-పీజీ 2023 కటాఫ్ను జీరోకు తగ్గించడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ)ని కోర్టు ఆదేశించింది.
నీట్ పీజీ దరఖాస్తులో తప్పుల సవరణకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అవకాశం ఇచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 11:55 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చన�