రాష్ర్టానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 50 మంది ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.
హైదరాబాద్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ముగ్గురు టీచర్లు ఎంపికయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయు�