రైస్ మిల్లర్లు ధాన్యం తరుగు తీస్తున్నారంటూ నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని బోధన్-బాన్సువాడ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైస్ మిల్లర్లు, సొసై�
Birthday Celebration | నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, నస్రుల్లాబాద్ గ్రామాల్లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు.
Brahmotsavam | బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బుధవారం బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గ