నార్సింగిలో మంగళవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
అతివేగంతో దూసుకొచ్చిన కారు.. ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండలం వెలిమల గ్రామానికి చెందిన రవి(43) ద్వి
Crime news | ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులే టార్గెట్గా గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను నార్సింగి చౌరస్తాలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అరకు నుంచి గంజాయి హైదరాబాద్ తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్