‘మా’ అధ్యక్షుడు నరేష్, హీరో శ్రీకాంత్ మధ్య మాటల యుద్ధం తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై మరొకరు విమర్శనాస్ర్తాల్ని సంధించుకుంటున్నారు. తాజాగా ఇటీవల విడుదల చేసిన వీడియో బైట్లో తనను ఉద్�
కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుకుంటుంది. ఆయన ఎలా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో అందరూ అడుగుతున్నారు. బాగున్నాడని వైద్యులు చెబు�
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది సేపటి క్రితం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయగా, సాయి �
సెప్టెంబర్ 5న టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఈ వేడుకని ఘనంగా జరుపుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పలువురు గురువులను, కోవ�
‘కూతురి ప్రేమ కంటే కులం, పరువు గొప్పదని భావించే తండ్రిగా ప్రతినాయక ఛాయలతో నేను చేసిన పాత్రకు చక్కటి స్పందన లభిస్తోంది.నా కెరీర్కు గేమ్ఛేంజర్గా ఈ సినిమా నిలిచింది’ అని అన్నారు సీనియర్ నటుడు నరేష్. ఆ�
ప్రస్తుత మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ శుక్రవారం రాత్రి తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇచ్చారు. తాను అధ్యక్షుడు అయినప్పటి నుండి తనకు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలుగా సపోర్ట్ అందించినందుక�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో నిధుల దుర్వినియోగం జరిగిందనేది అవాస్తవమని అన్నారు నరేష్. నటి హేమ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు. ‘మా’ అసోసియేషన్ నిధులను అధ్యక్షుడు నరేష్ ఇష్టానుసా
రానున్న మా ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ రాకపోయిన కూడా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరి మధ్య జోరుగా వాదనలు నడుస్తున్నాయి. మా సభ్యులందరికీ హేమ వాయిస్ మెసెజ్లు పంపగా, అందులో ప్రస్త�
MAA Elections | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష ఎన్నికల లొల్లి కొనసాగుతున్నది. ఎన్నికల వాయిదాకు ప్రయత్నిస్తున్నారని నటి హేమ ఆరోపించారు. ఎన్నికలు జరపకుండా నరేశ్నే మళ్లీ ఎన్నుకోవాలని చూస్తున్నారని ఆగ్�
గత నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనను షాక్ గురిచేశాయన్నారు ‘మా’ అధ్యక్షుడు, సినీనటుడు నరేష్. తాము చేస్తున్న పనుల గురించి చిరంజీవితో పాటు సినీపెద్దలందరికీ ఎప్పటికప్పుడూ చ�
నరేశ్| ‘మా’ విషయంలో నాగబాబు మాటలు బాధించాయని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు నరేశ్ అన్నారు. ‘మా’ మసకబారిందన్న నాగబాబు వ్యాఖ్యలు తప్పని, అలా మాట్లాడటం ‘మా’ నిబంధనలకు ధిక్కరించినట్లేనని పేర�
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్రయూనిట్ కి సూపర్ స్టార్ కృష్ణ బెస్ట్ విషెస్ చెప్పారు. అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈసినిమాని శ్రీపురం కిరణ్ తెరకెక్కిస్తున్నారు. అలిబాబా, కొణతాల మోహ�
రంగారెడ్డి : జిల్లాలోని షాబాద్ మండలం నారగూడ వద్ద వ్యక్తి హల్చల్ చేశాడు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన నరేశ్ అనే యువకుడు హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు ఇతడి వాహన�