స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. తొమ్మిదేండ్లలోనే అనేక పెద్దరాష్ర్టాలతో పోటీ పడుతూ ఆర్థిక రంగంలో తనకు తిరుగే లేదని చాటిచెప్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభు
డబుల్ ఇంజిన్ పాలన అంటూ చంకలు గుద్దుకుంటున్న బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చిన్నారులపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. గత మార్చిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్రా లోక్సభ సాక్షిగా సభ్�
సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట లీటర్ పెట్రోల్ ధర రూ.71.41. అక్కడి నుంచి మొదలు ఒకటి, రెండు, మూడు రూపాయాలు అనుకొంటూ సెంచరీ కొట్టింది. ఎనిమిదేండ్లు తిరిగే సరికి లీటర్ పెట్రోల్ రూ.109.66కి చేరింది. సామాన్యులు దొరికారు
విదేశాల నుంచి దిగుమతయ్యే కార్లపై విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి దేశీయ కార్ల తయారీ సంస్థలు కోరుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ నుంచి దిగుమతయ్యే కార్లపై విధిస్తున్న పన్నును �