సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మళ్లీ కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. సాగు, తాగునీరు లేక రైతులు, ప్రజలు గోసపడుతున్నారు. ఈ ప్రాంతంలోని చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర�
చెరువు.. పల్లెకు ఆదెరువు అంటారు. ఒక్క చెరువు ఎంతో మందికి ఉపాధిని ఇస్తుంది. చేపల పెంపకంతో మత్స్యకారులు, ముదిరాజ్లు ఉపాధి పొందుతుంటారు. చెరువు నీటితో రైతులు పంటలు పండించుకుంటారు. చెరువు కట్టపై ఈత చెట్ల పెం�
మంత్రి దామోదర రాజనర్సంహకు నారాయణఖేడ్ నియోజకవర్గంపై, ఈ ప్రాంత రైతులపై చిత్రశుద్ధి ఉంటే కేసీఆర్ హయాంలో రూ.1,774 కోట్ల నిధులతో ప్రారంభించిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మొర్గి వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు రెండేండ్లుగా పూర్తికావడం లేదు. పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పార్టీలకతీతంగా అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందజేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. గురువారం మండలకేంద్రమైన కల్హేర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నామని నారాయణఖేడ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వెంకటేశం తెలిప�
స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల కొరత, సాగునీటి ప్రాజెక్టుల లేమి వంటి కారణాలతో సమైక్య రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజవకర్గ ప్రజలు దశాబ్దాల పాటు తాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడ్డారు.