న్యుమోనియా ఇద్దరు చిన్నారులను కాటేసింది. అక్కాచెల్లెళ్ల కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. గంటల వ్యవధిలోనే చెల్లెలి కూతురు, అక్క కుమారుడు మృతి చెందిన ఘటన నందిపేట్ మండలంలో శుక్రవారం చోటు చేసుకున్నద
చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు (బావ, బావమరిది) మృతిచెందారు. ఈ ఘటన మండలంలోని సిద్ధాపూర్ గ్రామశివారులో చోటుచేసుకున్నది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం..
వేర్వేరు చోట్ల నీటమునిగి ముగ్గురు మృతి చెంది న ఘటన నందిపేట, నవీపేట మండలాల్లో శనివారం చోటు చేసుకున్నది. నందిపేట్ మండలం తల్వేద వాగులో కౌల్పూర్ గ్రామ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన బండారి రవి (20) స్న�