అలవికాని హామీలు ఇచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కి మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడదామని, తరిమికొడదామని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత�
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం స్థానాన్ని బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్య�
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ రైతన్నలకు మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అ