‘ఎక్సైజ్ శాఖలో 30 ఏండ్లుగా మచ్చలేని అధికారిగా బాధ్యతలు నిర్వర్తించా. చేయని తప్పునకు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ నన్ను తీవ్రంగా అవమానించారు. నా జీవితంలో ఎన్నడూ ఎదురోని ఘోర అవమానం పాల్జేశారు.
మణికొండ శివపురికాలనీలో ‘సమాధులనూ వదల్లేదు’ భూ కబ్జాదారుల బరితెగింపు పేరిట ప్రచురితమైన కథనంతో మంగళవారం గండిపేట మండలంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అంతటా ‘నమస్తే’ కథనంపై స్పందిస్తూ అక్రమార్కుల
నస్పూర్ మున్సిపాలిటీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐదు నెలల వేతనాలు జమయ్యాయి. ‘పండుగ పూట పస్తులు’ శీర్షికతో ఈ నెల 8వ తేదీన ‘నమస్తే తెలంగాణ’లో మున్సిపల్ ఉద్యోగులకు జీతాలు రావ
‘ఎక్లాస్పూర్ స్కూల్ అధ్వానం’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టి పాఠశాల ఆవరణలో బురద ఉన్న చోట్లలో చూర నింపారు.
జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని మంజీరా హాస్టల్లో ఆహార పదార్థాల గిన్నెపై కూర్చున్న పిల్లి ... దర్జాగా పెరుగు తాగిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించడం...