Nallamala Sagar | పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వాదనలన్నీ వీగిపోయాయి. సర్కార్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన
అంతర్రాష్ట్ర ఒప్పందాలు, విభజన చట్ట ప్రకారం నీటి వాటాల పంపకాలు చేపడితేనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సామరస్యం నెలకొంటుందని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ దేశ పతి శ్రీనివాస్ వ్యాఖ్యా
Chandrababu | రాష్ట్ర విభజన నాటి నుంచీ జల వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ అనేక డిమాండ్లను ముందు పెడుతున్నది. అపెక్స్ కౌన్సిల్, రివర్ బోర్డు మీటింగుల్లో పదే పదే చర్చకు పెడుతున్నది. కేంద్ర అధికారులు చర్చోపచర�
‘కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారు.. ఆయన నిర్ణయాలతో తెలంగాణకు నష్టం జరిగింది.. అలాంటి ఆయన్ను ఉరిదీయాలి’ అంటూ అంతెత్తున ఎగిరిపడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అదే కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు వణికిపోయారా?
Nallamala Sagar | ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ (పీఎన్)లింక్ ప్రాజెక్టుకు తెలంగాణలోని రేవంత్రెడ్డి సర్కార్ సై అంటున్నది. ప్రాజెక్టుపై చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు తాజాగా అధికారుల పేర్లను కేంద్రాన�