Nagarjunasagar Project | నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతుల సాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఆగస్టు 2న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనుంది.
ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లాలో శుక్రవారం రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిడమనూరులో అత్యధికంగా 45.2 డిగ్రీలు, మాడ్గులపల్లిలో 45.1, త్
కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. కారు నీటిలో మునిగిపోగా అందులో ఉన్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన బీబీనగర్ మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ ప�
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యేలు, మ�
లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ దూకుడును ప్రదర్శిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఈ నెల 6వ తేదీ నుంచే మొదలుపెట్టింది.