రైతులకు యూరియాను అందజేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతగిరి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత సంవత్సరం కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న చెక్ డ్యాములకు ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడం శోచనీయం అని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నల్ల భూపాల్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలాధ్యక్షుడు నల్లా భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లా�