ముంబై: పండ్లు అమ్మే ఒక వ్యక్తి డాక్టర్ అవతారమెత్తాడు. కరోనా రోగులకు చికిత్స కూడా చేస్తున్నాడు. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని న�
ముంబైలో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం | ఐదుగురు వ్యక్తులతో బయలుదేరిన హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ గురువారం రాత్రి ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
నాగపూర్ : కరోనా వైరస్ జనజీవితాలను అతలాకుతలం చేస్తున్న విపత్తు వేళ మానవత్వం చాటుతూ ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంపై తిరుగుతూ అన్నార్తులకు ఆహారం అందిస్తూ ఔదార్యం చాటుకుంటున్నాడు. టూవీలర్ కు
పడక త్యాగం | ఓ వ్యక్తి కోసం ఆసుపత్రిలో బెడ్ త్యాగం చేసిన వృద్ధుడు ఇంటికి వెళ్లిన మూడు రోజుల్లో మరణించారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ ఘటన జరిగింది. ఆర్ఎస్ఎస్ సభ్యుడైన 85 ఏండ్ల నారాయణ్ దబల్కర్
Nitin Gadkari: దేశంలో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, మరోవైపు కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అంతే వేగంగా సాగుతున్నది. జనం టీకాల కోసం వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్
నాగ్పూర్: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గడగడలాడిస్తున్నది. వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. క
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలో కొత్త కేసులు భారీగా నమో�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నది. ఇందు�
ముంబై : మహారాష్ర్టలో కరోనా కోరలు చాచింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ.. తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 13,659 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ అధికార�
ముంబై : మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు తాజాగా నాగ్ప�