నాగిరెడ్డిపేట్ జగ్గని చెరువు కట్టపై శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం చేపట్టిన భూమిపూజా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. చెరువు కట్ట బఫర్జోన్లో ఉన్నదని, విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని ఇరిగేషన్ అధిక�
కామారెడ్డి జిల్లాలోని వరద పీడిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం చేపట్టిన పర్యటన కాంగ్రెస్ పార్టీలోని ఆధిపత్య పోరును మరోసారి తెర మీదకు తెచ్చింది.
భార్యపై కోపంతో కన్నకొడుకును దారుణంగా హతమార్చాడో తండ్రి. ఈ ఘటన మండలంలోని పోచారం గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన బోయిని శ్రీహరి కూతు