1.13 కిలోల బంగారం స్వాధీనంఉండవెల్లి, ఏప్రిల్10: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.3.5 కోట్లను పోలీసులు పట్టుకున్నారు. కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ లక్ష్మీదుర్గయ్�
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.
నాగర్ కర్నూల్ : లంచంగా తీసుకున్న డబ్బును మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తగలబెట్టాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వెల్దండ తహసీల్దార్ సైదులు గౌడ్ కోసం మండల పరిషత్ మాజీ ఉపాధ్�
పచ్చటి పైర్లతో పుడమి తల్లి కళకళకృష్ణమ్మ పరవళ్లతో అన్నదాత ఆనందం..మండలంలో 25వేల ఎకరాల్లో పండుగలా వ్యవసాయంకల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 4: కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాలు మరో కోనసీమను తలపిస్తున్నాయి. ఎన్నో ఏ
ఆగి ఉన్న కారును ఢీకొట్టిన కారు | రోడ్డు వెంట ఆగి ఉన్న కారును వేగంగా వెళ్తున్న మరో కారు అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టడంతో మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి.
విజయోత్సవ ర్యాలీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుఅమ్రాబాద్ మార్చి 29: సముద్రమట్టానికి 680 అడుగుల ఎత్తులో ఉన్న నల్లమలలో వెనుకబడిన ప్రాంతమైన అమ్రాబాద్, పదర మండలాల్లో ప్రతి గుంటకూ సాగునీరు అందే లా
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకట్రాములుఅచ్చంపేట, మార్చి 29: అటవీప్రాంతంలో 29 రకాల అటవీ ఉత్పత్తులు సేకరించుకునే హక్కు గిరిజనులకు ఉందని, గిరిజనులపై అటవీ అధికారుల వేధింపులు ఆపాలని వ్యవసా�
మక్తల్ రూరల్, మార్చి 29 : గుర్తుతెలియని మహిళను హతమార్చి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్ మండలం ఖానాపూర్ రోడ్డు దగ్గరున్న భ�
నాగర్కర్నూల్ టౌన్, మార్చి 28: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో ప్రజలు హోలీ వేడుకలను జరుపుకున్నారు. సోమవారం హోలీ సెలవు కావడంతో ఆదివా రం కొన్ని వీధుల్లో మాత్రమే హోలీ సంబురాలు జరుపుకొన్నార�
గట్టు, మార్చి 28 : మండల కేంద్రంలోని టీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల వచ్చే ఏడాది నుంచి సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ(సీవోఈ) కళాశాలగా మారనున్నది. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకులాల రాష్ట�
వైభవంగా అలివేలుమంగఅమ్మవారి కల్యాణోత్సంపాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 28: మన్యంకొండలోని అలివేలుమంగ అమ్మవారి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. క
నాగర్కర్నూలు : లంచం తీసుకుంటూ ముగ్గురు వీఆర్వోలు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. నాగర్కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని ముగ్గురు వీఆర్వోలు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రై�
నాగర్కర్నూల్ : అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో వింత సంఘటన చోటు చేసుకుంది. వరాహం (పంది) నిద్రిస్తూ ఉండగా.. దాని పాలను పిల్లి తాగింది. ఈ సంఘటనను గమనించిన పట్టణ ప్రజలు, కాలనీవాసులు ఆశ్చర్యానికి గు