ఆగకుండా వెళ్తుండగా చేజ్ చేసి పట్టుకున్న మంత్రిరాజాపూర్, మే 24 : జాతీయ రహదారిపై బైక్ను బొలెరో వాహనంతో ఢీకొట్టి పారిపోతుండగా ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ చేజ్ చేసి పట్టుకున్న ఘటన మండల�
కొవిడ్ కేసులు పెరగడానికి కారణాలను అన్వేషించాలిలక్షణాలు ఉన్న వారందరికీ వైద్యం అందించాలిహోంఐసోలేషన్లో ఉన్నవారు బయట తిరగొద్దురాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడుశ్రీనివాసరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల�
దేవరకద్ర రూరల్, మే21: కరోనా వ్యాప్తి పెరుగుతున్న గ్రామాలను గుర్తించి కొత్త కేసులు నమోదు కాకుండా చూసుకోవాలని వైద్యాధికారి బాల్రాం, ప్రజాప్రతినిధులకు ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. చిన్న చి
22 గ్రామాల్లో తడిసిన 31,270 ధాన్యం బస్తాలురైతులు అధైర్యపడొద్దు.. ధాన్యం కొంటాండీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డికొత్తకోట, మే 20 : మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని 22 గ్రామాల్�
ఊట్కూర్, మే 19 : కరోనా వైరస్ నివారణకు ప్రతిఒ క్కరూ సహకరించాలని తాసిల్దార్ తిరుపతయ్య అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో బుధవారం మండల కేంద్రంతో పా టు పరిసర గ్రామాలను ఆయన సందర్శించారు. పని లేనివారు ఎట్టి పరిస్థ�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 19 : లాక్డౌన్ నేప థ్యంలో ఉదయం 10గంటల తర్వాత అనవసరంగా బయ టకు వస్తే చర్యలు తప్పవని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్, పాన్చౌరస్తా
కలుపు నివారణకు దోహదం..తప్పనున్న చీడపీడల బెడదభూమిలో ఇంకనున్న వర్షపు నీరువనపర్తి రూరల్, మే 18 : వేసవిలో చదును చేసుకునే పొలం పనులను బట్టే పంటల పెరుగుదల, దిగుబడులు వస్తాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్ల
నారాయణపేట, మే 17 : ఆర్థిక నేరాలు జరిగినప్పుడు కేసును ఛేదించడంతో బాధితులకు వా రి సొమ్మును త్వరితగతిన అందించి నేరస్తులకు శిక్షలు పడేలా చేయడం ద్వారా పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా కృషి చేయాలని క
పెంట్లవెల్లి, మే 16: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని జటప్రోల్ గ్రామ సమీపంలో ఏర్పాటు చే
రుద్రమూర్తికి పంచామృతాభిషేకాలుమహా మృత్యుంజయ పాశుపత హోమం ప్రారంభంశ్రీశైలం, మే 16: శ్రీశైలం మహాక్షేత్రంలో ఆది శంకరాచార్యుల జయంతి ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపా�