1.13 కిలోల బంగారం స్వాధీనంఉండవెల్లి, ఏప్రిల్10: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.3.5 కోట్లను పోలీసులు పట్టుకున్నారు. కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ లక్ష్మీదుర్గయ్�
శ్రీశైలం, ఏప్రిల్6: శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని మంగళవారం ఉదయం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితో�
గద్వాల రూరల్, ఏప్రిల్4: మండలంలోని పూడూరు, అనంతపురం, కాకులారం, బీరెల్లి, కొత్తపల్లి, శెట్టిఆత్మకూర్ తదితర గ్రామాల్లో ఆదివారం ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని చర�
అచ్చంపేట : చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోడానికి వీలు లేదని అలాంటి వారిపై చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ హెచ్చరించారు. బల్మూర్ మండలం చెంచుపల్లి తాండ�