నాగర్ కర్నూల్ : గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం జిల్లాలోని అప్పాపూర్లో నల్లమల చెంచుపెంటలకు చెందిన గిరిజనులతో సమావేశమయ్యారు. అటవీ�
లింగాల, అక్టోబర్ 10: సైబర్ నేరాలబారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కృష్ణయ్య పేర్కొన్నారు. మండలంలోని అప్పాయిపల్లి, ఎర్రపెంటలో ఆదివారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన క�
కొల్లాపూర్ రూరల్, మే 11: ప్రభుత్వం బుధవారం నుంచి 10రోజులపాటు లాక్డౌన్ ప్రకటించడంతో మందుబాబులు కొల్లాపూర్ పట్టణంలోని వైన్షాపుల ఎదుట మంగళవారం సాయంత్రం బారులు తీరారు. 10 రోజులేనా ఆ తర్వాత లాక్ డౌన్ను ప
వ్యాక్సినేషన్ తప్పనిసరిక్షేత్రంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఈవో రామారావుశ్రీశైలం, మే 11: శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులతోపాటు దేవస్థాన సిబ్బందికి, స్థానిక ప్రజలందరికీ వైద్యం ఒకేలా అందించాలని ఈవో కేఎస�
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి బాచారం హైలెవల్ కెనాల్ సర్వే పనులకు భూమిపూజ పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 28: నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల రైతుల పంట పొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అభ�